Cholera | మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతున్నది. సుమారు 80 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. కలరా వల్ల ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలుషితమైంది. �
తిరువనంతపురం: కేరళలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. తీవ్రంగా వ్యాపించే నోరో వైరస్ కేసులు వాయనాడ్ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్�