మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్�
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�