ఉస్మానియా యూనివర్సిటీ, మే 26: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. మెకాన�
హైదరాబాద్ : వర్సిటీలోని వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణను రిజిస్ట్రార్�
ఓయూ వీసీ| రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ అయిన ఉస్మానియా విశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డీ. రవీందర్ యాదవ్ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘనంగా సన్మానించారు.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని ఉస్మానియా యూనివర్సి టీ నిర్ణయి�
ముగిసిన జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వెలోడ్రమ్ వేదికగా జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఆద్యం
హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చె�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ, బీసీటీసీఏ,
హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్యలో ప్రవేశాలు కల్పించడం కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ,
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌస్లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ క�
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 18: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) హర్షం వ్యక్తంచేసింది. స�
రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు రూ.551 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీకి రూ.353.89 కోట్లు.. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి రూ.90.93 కోట్లు, బీఆర్ఏవోయూకు రూ.11.94 కోట్లు, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.28