లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణపై పీడీ, పీఈటీలతో మండల విద్యాధికారి గంగుల నరేషం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈనెల 9న గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యజ్ఞోపవీతం, నూలుపోగు రథయాత్ర కు పద్మశాలీలు ఇంటికొకరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజమల్లు, బూర్ల దామోదర
సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
తాను మరణించినా నలుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత (26) గృహిణి. ఆమె భర్త గుండ్ర యశ్వంత్ యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన హక్ హమారా భేతో హై క్యాంపెయిన్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని జైళ్ళలో ఉన్న ఖైదీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ క�