ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
ఎమ్మెల్యే గూడెం | రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపా
ఎమ్మెల్యే గూడెం | ప్రతిపక్షాలు దిగజారుడుగా మాట్లాడుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ను, పార్టీ అధినేతను తక్కువ చేసి మాట్�
బచ్చన్నపేట : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గుడి చెరువులో చేప పిల్లలను వదిల
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నేరడిగొండ : తెలంగాణలోని ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం నేరడిగొండలో టీఆర్ఎస్ మండల కమిటీ ఎన
పాలనకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు | రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మాధవరం నర్సిహారావు అన్నారు.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం 19 ప్రతిపక్ష పార్టీల చీఫ్లతో నిర్వహించిన వీడ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం జరిగినదానికి తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా ఎంపీ, రాజ్యసభలో కాంగ్రెస్ కొత్త విప్ ఛాయా వర్మ ప్రశ్నించారు. ఎగువ సభలో బుధవారం జరిగిన సంఘటనలో తమ పార్టీ మహిళా ఎం�