తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో చాలాశాఖల్లో పనులు పడకేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు, కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడ నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని అధికారులే వాపోతున�
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
వర్షాకాలం నేపథ్యంలో మెట్రో సేవలకు అంతరాయం లేకుండా సాగించేందుకు ముందస్తు కార్యాచరణలో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిర్వహించారు. గురువారం మెట్రో భవన్ల
జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ 8, 15 పరిధిలోని లింగంపల్లి , పటాన్చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం ఉ
రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు చేపట్టిన మరమ్మతులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వానకాలం సమీపిస్తున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులు చేపట్టలేదు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅం�