ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్
నిరసనలు, తిరుగుబాట్లు, అడ్డగింతలతో దేవాదుల సొరంగాల పేలుళ్ల నుంచి బయటపడిన రామప్పను, ఇప్పుడు మైనింగ్ భూతం వణికిస్తున్నది. నాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు కోసం ఆల య సమీపం నుంచి సొరంగం తవ్�
9 నెలల్లో పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు 27వేల కోట్ల టర్నోవర్ సాధించాలి: సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జ�
బొగ్గు ఉత్పత్తి| జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచిం�