ప్రభుత్వ కార్యాలయాల్లో కంపూటర్ల వినియోగం పెరిగిపోయింది. ఆఫ్లైన్ పనుల కంటే ఆన్లైన్ పనులకు ఎక్కువగా ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రభుత్వ శాఖల్లో జరిగే వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియో
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేరిట వచ్చే ఉద్యోగాలు, అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్న పేద యువకులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.