రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత (TG TET) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జర�
సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సె�
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఆన్లైన్ పరీక్ష నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం సజావుగా సాగింది. టెట్ పరీక్షను గతంలో మాదిరిగా ఓఎంఆర్ విధానంలో కాకుండా తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్�
Jee Advanced | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నీట్ పీజీ| నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 18 యథాతథంగా కొనసాగిస్తామని, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదన