దేశంలో ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నదని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఈ ఏడాది 72 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇవాళ్టి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకోనున్నారు. స్కూళ్లు తెరుస్తున్నట్లు ఆదివారం ఆ నగర మేయర్ ప్రకటన చేశార�
విద్యార్థులకు అందుబాటులో స్టడీయాప్స్, ఆన్లైన్ తరగతులు ఇబ్రహీంపట్నం రూరల్ : ’స్మార్ట్ ప్రిపరేషన్’ పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో మేలుచేసే విధానం. ఈ స్మార్ట్ప్రిపరేషన్కు రోజురోజ�
ప్రత్యక్ష విద్యకే 90.3 శాతం మంది మొగ్గు దోస్తులను కలవలేకపోవడంపై చిన్నారుల్లో చింత ఆశ్రమ విద్యార్థులను అంటిపెట్టుకునే ఉపాధ్యాయులు సెస్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెల
17.74 లక్షల మంది వద్ద డిజిటల్ పరికరాలు 6.06 శాతం మందికే లేవని తేల్చిన విద్యాశాఖ 3-10 తరగతులవారికి ఊపందుకున్న ఆన్లైన్ బోధన హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల్
వ్యవసాయ యూనివర్సిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ఆన్లైన్ శిక్షణ అనివార్యంగా మారింది. ఆన్లైన్ విద్యాబోధనలో సాంకేతికతను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై జూన్ 1 నుంచి 30 వరకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ�