Parental Tips | ఒకప్పుడు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్లు.బడి నుంచి వచ్చాక ఆటపాటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పొద్దున లేచినప్పటి నుంచి సెల్ఫోన్తోనే సహవాసం చేస్తున్న
కరోనా వల్ల ప్రస్తుతం చాలా వరకు పనులన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. ముఖ్యంగా టీచింగ్ కోసం ఆన్లైన్ క్లాసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అం�
అనుమానం లేదు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల వల్ల, ఇంట్లోనే ఉండిపోయిన పిల్లలు రకరకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. పసివాళ్లను ఊబకాయం, కుంగుబాటు, నిరుత్సాహం లాంటి సమస్యలు పీడించాయి. విద్యార్థుల మీద లాక్డౌన్
దేశంలోని స్కూల్ పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు లోపం), కమిటెంట్ ఈసోట్రిఫియా (మెల్లకన్ను) వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సంస్థ ఏటా ఆగస్టులో పిల�