Shashi Tharoor | ఇటీవల ఒమన్ తీరం (Oman Coast) లో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు (Indian Sailers) మృతిచెందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Sashitharoor) స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా �
Oman Coast | ఒమన్ తీరం (Oman Coast) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న ఓ నౌక నీటమునిగింది. యాంత్రిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారంతా సురక్ష�
MT Jalveer : హోర్మూజ్ సంక్షోభం భారతీయ నావికులకు ప్రాణ గండంగా మారింది. ఇవాళ మరో భారతీయ నౌక ఎంటీ జలవీర్పై అటాక్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆ వాణిజ్య నౌకలో సుమారు 20 మంది భారత నావికులు ఉన్నారు. ఆ ఘటన
New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Indian crew member killed | ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో భారతీయుడైన మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది. ఆయిల్ ట్యాంకర్లోని మిగతా సిబ�
Oil Tanker | ఒమన్ (Oman) తీరంలో చమురు నౌక (Oil Tanker) పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది