New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Indian crew member killed | ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో భారతీయుడైన మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది. ఆయిల్ ట్యాంకర్లోని మిగతా సిబ�
Oil Tanker | ఒమన్ (Oman) తీరంలో చమురు నౌక (Oil Tanker) పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది