ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తెలంగాణలో ప్రజలు గళమెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల వేళ అధికారం కోసమే గ్యారంటీల హామీలు ఇచ్చామని, కాన
Yogeshwer Dutt | స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)పై బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒలింపిక్స్లో బరువు పెరగడం ఆమె తప్పేనన్నారు.
ఎండకాలం సెలవుల్లో మా నానమ్మవాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. మా మేనత్తలు, చిన్నాయనల పిల్లలూ జతయ్యేవాళ్లు. అందరిలో ఆడపిల్లలం పదకొండు మందిమి.. పదమూడు మంది మగపిల్లలతో మొత్తం రెండు డజన్ల మందిమి ఉండేవాళ్లం. అందరం కలి�
2036లో హైదరాబాద్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానిక
ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ టీమ్కు మద్దతు పలకడం కోసం పారిస్ వెళ్లేందుకు సిద్ధమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్ర ప్రభుత్వం ‘పొలిటికల్ క్లియరెన్స్' నిరాకరించిందని అధికారిక వర్గాలు శనివారం వె�
Google Doodle | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. విశ్వక్రీడలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని సీన్ నదిలో ప్రపంచ క్రీడల (Olympic Games) ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించన�
పారిస్ ఒలింపిక్స్లో మహిళా అథ్లెట్లకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత ఒలింపిక్స్కు పూర్తి భిన్నంగా మహిళా ప్లేయర్ల అవసరాలకు పెద్దపీట వేశారు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియాడ్లో భారత క్రీడాకారులు 107 పతకాలతో చరిత్రను తిరగరాశారు. దాంతో, వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లోనూ మన అథ్లెట్లు, షూటర్లు, ఆర్చర్లు ఇదే పతక జోరు కొనసాగించాలని దేశమ
డైమండ్ లీగ్లో పసిడి వెలుగులు టైటిల్ గెలిచిన తొలి భారత అథ్లెట్గా రికార్డు లాసానే: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నయా చరిత్ర లిఖించాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన నీరజ్ ప్రతిష్ఠాత్మక డైమ�
టోక్యో : 2032లో జరుగబోయే ఒలింపిక్స్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 2032 ఒలింపిక్స్ నిర్వహించనున్నట్టు ఐవోసీ బుధవారం ప్రకటించింది. ఐవోసీ తాజా �