మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా,
విషజ్వరంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికాంబ (70) మూడు రోజులుగా తీవ్ర జ్వరం
నగరంలోని మియాపూర్, మదీనాగూడకు చెందిన సింగమనేని విజయలక్ష్మి(70) అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. అయితే పార్థీవదేహాన్ని అందరిలా దహనం చేయకుండా భవిష్యత్ తరాలకు పరిశోధన నిమిత్తం బాచుపల్లి �
అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. అయితే, అత్తా కోడలి మధ్య గొడవే ఆమె మృతికి కారణమని, కోడలే తన భార్య గొంతు నులిమి చంపిందని మామ
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలి ఆస్తి కోసం మృతదేహం ఎదుటే ఘర్షణకు దిగారు. ఆస్తి తమదంటే తమదని పరస్పరం దాడులు చేసుకున్నారు.