Petrol | 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) వాహనాలకు మంచిది కాదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది.
Supreme Court | పాత వాహనాలపై విధించిన పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై విధించిన నిషేధ�
పాత వాహనాల డీరిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్ న్యూఢిల్లీ: పదేండ్లు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఒక్కరోజులోనే దాదాపు లక�
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా వ�
ప్రభుత్వవాహనాల రిజిస్ట్రేషన్లు బంద్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు కోటి వాహనాలు తుక్కుగా మారే అవకాశం కొత్త వాహనాల తయారీకి ఊతం.. ఉపాధి ముసాయిదా విడుదల చేసిన కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) వాడుతున్న వాహనాల్లో 15 ఏండ్లు దాటిన వాటికి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ పునరుద్ధరించరాదని కేంద్రం ప్రతిపాదించింది.