నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె శివారులో డిండి నది ఒడ్డున గల 3500 ఏండ్ల నాటి ప్రసిద్ధిగాంచిన నిలువురాయి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవ
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చెల్లాపూర్ సమీపంలో పాత రాతియుగం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి. స్థానికంగా 6వ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్కు ఓ రాతిపనిముట్టు దొరికింది.
పాత రాతియుగం నాటి రాతిగొడ్డలి ములుగు జిల్లాలో బయల్పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల- భూపతిపురం గ్రామాల మధ్య గల వాగులో ఈ రాతిగొడ్డలి దొరికింది.
భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్న�
సుమారు 1200 ఏండ్ల నాటివిగా భావిస్తున్న రెండు రాతి విగ్రహాలు పాట్నా సమీపంలో లభ్యమయ్యాయి. ఇక్కడకు 88 కిలోమీటర్ల దూరంలోని ప్రపంచ వారసత్వ సంపదకు నిలయంగా పేరొందిన మహావీర్కు సమీపంలోని ఒక కోనేరులో ఇవి లభ్యమయ్యా�
పాత రాతియుగం నాటి ఆనవాళ్లు ఆసిఫాబాద్ అడవుల్లో గుర్తింపు కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ లం మెస్రంగూడ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాం తంలో గిరిజనుల ఆధ్