ఆయిల్పామ్ తోటల్లో మొక్కలు నాటి న తర్వాత మూడేండ్లు లేదా నాలుగేండ్ల నుంచి పంట దిగుబడి మొదలవుతుంది. కానీ, ఆయిల్ఫెడ్ అధికారులు మాత్రం తోట ల్లో నాటేందుకే దిగుబడి వచ్చే వయసున్న 40-60 నెలలున్న మొక్కలను రైతులక�
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారు�
కల్లింగ్ మొక్కలు వచ్చిన బ్యాచ్లకు పరిహారం ఇవ్వాలని పామాయిల్ మొలకలను సరఫరా చేసిన కోష్టారికాలోని కంపెనీకి ఆయిల్ఫెడ్ లేఖ రాసినట్లు తెలిసింది. ఒక పక్క లేఖ రాయడం ద్వారా కల్లింగ్ మొక్కలని నిర్ధారించు�
ఆయిల్ఫెడ్ అధికారుల అనాలోచిత నిర్ణయం సంస్థకు పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది. మినరల్ వాటర్ బిజినెస్లోకి ప్రవేశించాలనుకుంటే మొత్తానికే మునిగే పరిస్థితి ఎదురైంది. రూ.2.44 కోట్లు ఖర్చు చేసినా చివరికి ర
రెండేళ్లుగా కనీస గిట్టుబాటు ధరలేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ఆయిల్పాం రైతులు ఇప్పుడిప్పుడే ఖుషీ అవుతున్నారు. క్రూడాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం విధించడంతో ఒక్కసారిగా గెలల ధర భారీగా పెరిగి