ఆయిల్పామ్ తోటల సాగు ఏటా విస్తరిస్తున్నది. వరికి ప్రత్నామ్నాయంగా దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే పామాయిల్ను గత కేసీఆర్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీతో పాటు 30 ఏళ్ల పాటు రాబడి వస్తుందని, ఏ
దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించింది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను తెరపైకి తెచ్చి రైతులను చైతన్యపరచడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల�
ఆయిల్పామ్ కంపెనీలకు సంబంధించి ‘అల్లుడా మజాకా’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో సోమవారం కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దలు, శాఖలోని పలువురు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు.
: ప్రమాదవశాత్తు ఆయిల్ పాం తోట దగ్ధమైన ఘటన మండలంలోని పాలెం గ్రా మంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామాని కి చెందిన రైతు కురుమయ్య మూడెకరాల్లో ఆయిల్ పాం తోటను సాగు చేస్తున్నాడు.
మంచి నూనె తీవ్ర కొరత ఉన్న నేటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను విస్తృతంగా సాగు చేయాలని సంకల్పించింది. ఒక హెక్టారుకు 4 నుంచి 5 టన్నుల నూనెను ఉత్పత్తి చేసే అవకాశమున్నది.