ఆస్ట్రేలియా ‘ఏ’తో గురువారం మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ మహిళల జట్టు ఘోరంగా తడబడింది. వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత ‘ఏ’ 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు
స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం మంగళవారం భారత మహిళల జట్టును ఎంపిక చేయనున్నారు. నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మెగా టోర్నీకి జట్టును ప్రకటించనుంది.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవ�
భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ�