దుంప పంటల సాగుతో దేశంలో పోషకాహార భద్రత సాధించవచ్చని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ప్రతినిధులు పేర్కొన్నారు.
పోషకాహార భద్రత, సుస్థిర సాగులో చిరుధాన్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంద ని, చిరుధాన్యాల ఉత్పత్తిలో దేశ
సాగులో శాస్త్రవేత్తల అవిరళ కృషితో పాటు దేశాలన్నీ కలిసి పని చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా పోషకాహార భద్రతని సాధించగలమని బ్రిటిష్ డిప్యుటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సూచించారు.
కులవృత్తి నుంచి పరిశ్రమ స్థాయికి పెంపకం పునరుత్పత్తిలో ఇతర జంతువులకంటే మెరుగు మౌళిక సదుపాయాలు కల్పిస్తే లాభసాటి పరిశ్రమ వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ హైదరాబాద్, అక్టోబర్ 11 (న�