ఇండోర్..క్రోటన్స్ మొదలు కొని.. బోన్సాయిల వరకు.. ఇలా విభిన్న రకాల మొక్కలు.. కుండీలు.. గార్డెనింగ్ వస్తువులతో పీపుల్స్ప్లాజాలోని గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది.
మొక్కలు నాటడం అంటే రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి తుమ్మల 15వ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధ�
Minister Talasani Srinivas Yadav | భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో నర్సరీమేళాను ప్రార
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�