NRI Special | ఆగస్టు 15 నుంచి రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కమలాసన్ రెడ్డిని ఆదేశించింది.
తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగ�
భారత సంతతికి చెందిన ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి.. అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా జిల్లా నుంచి ఆమె హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పోటీ చేయనున్నది.
మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించార�
రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ హుజురాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్�
మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్గా నిలిచింది.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రమణకు మంచి రాజకీయ భవ�
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోన�
భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు ప్రతిష్ఠాత్మక వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు లభించింది.