Towel Dance: ఓ స్కూల్ కార్యక్రమంలో ఇద్దరు బాలికలు ఓ పాటకు టవల్ కట్టుకుని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. స్కూల్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ స్కూల్కు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసు�
బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలింది. 2020-2021 నుంచి 2024-25వరకు పంచాయతీ నిధులు రూ.1,48,63,973 నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారు. ఇందులో ఎంసీ ట్రేడర్స్కు రూ.70.22 లక్షలు చెల్లించగా, రూ.84
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు.