రూ.1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ దూకుడు పెంచింది. ఈ జీఎస్టీ ఎగవేతపై శుక్రవారం 17 సంస్థలకు నోటీసులు జ
గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే... మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న�
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో పనిచే�
రవాణా శాఖలో హెల్ప్డెస్క్లను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. బుధవారం మేడ్చల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయా�