రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఉన్నవారు ఎవరూ కాదు) మీటను నొక్కి ఓటరు తన అభిప్ర
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో నోటాకు ఓట్లు భారీగా వేశారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 4079 నమోదు కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3002 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అత్యల్పంగా నాంపల్లి నియోజకవర్గం
ఎన్నికల్లో నోటా ఆప్షన్ను రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిమాండ్చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’కు ఓటేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
NOTA | ఢిల్లీలో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది.
సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషి తర్వాత కూడా ఇప్పటికీ మన ఎన్నికల వ్యవస్థ లోపరహితంగా తయారు కాలేదు. ఇన్నిరకాల రుగ్మతల...
విచారణ ప్రారంభించిన సుప్రీం విస్తృత ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ గతంలో తాను ఇచ్చిన తీర్పును స�
న్యూఢిల్లీ: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిప