నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 15 క్వింటాళ్ల నకిలీ పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీస
ఒంటె మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి నాలుగు ఒంటెలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రూ. 2.09 కోట్ల నగదును నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఎన్నికలలో నగదు, మద్యం, బంగారం, వెండి అక్రమ రవాణాను నిలువరించేందుకు నగరంలో ముమ్మరంగ