ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అ
స్థానికులకు అవకాశాలివ్వడం ద్వారా దక్షిణాది సినిమా మరింత అభివృద్ధి చెందే వీలుంటుందని అభిప్రాయపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇటీవల చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (�