Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 1000 మంది హిందూయేతర మతస్థులు పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేని వారు, సనాతన ధర్మాన్�
ఉత్తరాఖండ్లోని కొన్ని గ్రామాల ప్రవేశ మార్గాల వద్ద ఏర్పాటైన బోర్డులు మత వివాదాన్ని రేపాయి. ‘హిందూయేతరులు, రొహింగ్యా ముస్లింలు, వీధి వ్యాపారులు గ్రామంలో తిరుగుతూ వ్యాపారం చేయడం నిషేధం.
దేవాలయాల్లోకి హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని ఆలయాల్లో హిందూయేతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ ప్రవేశాల వద్ద ఉండే ధ్వజ స్తంభం దాటి అనుమతించొద్దని, ఈ విషయ�
Hindu Temples | హిందూ ఆలయాల్లోకి (Hindu Temples) ఇతర మతస్థుల (non Hindus) ప్రవేశంపై మద్రాసు హైకోర్టు ( Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్, టూరిస్ట్ స్పాట్స్ కావంటూ సంచలన వ్యాఖ్యల�
వారణాసిలో వెలిసిన పోస్టర్లు వారణాసి: వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లకు, దేవాలయాలకు హిందూయేతరులు దూరంగా ఉండాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. అతివాద సంస్థలు ఈ పోస్టర్లను అంటించాయని, వాటిని తొలగిస్త�