రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న మక్కువ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ ప�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను వంచించాలని చూస్తున్నది. బీసీలను అణచివేయడం, వారిని నాయకత్వంలోకి రాకుండా అడ్డుకోవడం, అవమానించడం, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటం కాం
భువనగిరి పట్టణం రణ క్షేత్రంగా మారింది. ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికింది. పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన రేకెత్తింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఆగం పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని, వారి ధ్యాసంతా రాజకీయాలపైనే ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అన్నారు. గురువారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించి�