జనగామ జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. జనగామ మండలం వడ్లకొండలో జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై నీళ్లు లేక ఎండిపోయిన వరి నారు కట్టలతో మంగళవారం బైఠాయించారు.
నీళ్లు లేక వరి పంట ఎండిపోతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతుండడంతో వ్యవసాయ బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోతున్నది. ఫలితంగా చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థ అంత
38 గుంటల భూమిలో ఆరుచోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి.
వాగులు, వంకల ద్వారా వృథాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. 2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా రూ.58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యాం�
హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేస్తున్న పటాన్చెరువు నుంచి హైదర్గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు వాటర్ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టింది. ఈ పనులు ఆర్సీపురంలోని �