ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సంద
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్�
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క�
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ తీరుపై ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్�
Godavari | భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 52.2 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం రెండో ప్రమాద �