Cyber Crime: సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్ ట్రైనీలు సాంకేతిక అంశాల్లో నిపుణత సాధించాలని పేర్కొన్నారు. హై
Terrorists | జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామన్నారు. లేదనంటే నరకానికే (jahannum Centre) పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత జిల్లా సంఖ్య 46కు చేరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లోక్సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. 2014లో 70 ఉన్న సంఖ్య 2021లో 46కు చేరిన
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద హింస తగ్గుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాద హింసపై వేసిన ప్రశ్నకు ఆయన రాజ్యసభలో బదులు ఇచ్చారు. అంతర్జాతీయ
Union Minister nityanand rai test positive for covid-19 | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. ఇప్పటికే పలువురు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కేంద్ర
న్యూఢిల్లీ: భారత పౌరసత్వం కోసం 7,306 మంది పాకిస్థానీయులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు భారతీయ పౌరసత్వం కోసం 10,635 దరఖాస్తులు అందినట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవా
ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో గత మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో సమాధానమిస