దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. బీఈ/బీటెక్ ప్రాథమిక ‘కీ’తోపాటు విద్యార్థుల రెస్పాన్స్షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-1కు 95.8% మంది విద్యార్థులు హాజరయ్యారు. నిరుడు కూడా ఇంతేశాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం గమనార�
: కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది భారత ఇంజినీర్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్బీఏ అక్రెడిటేషన్ లేని భారత కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్(క