దేశీయ మార్కెట్లోకి సరికొత్త మ్యాగ్నైట్ ఈజెడ్ని పరిచయం చేసింది నిస్సాన్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.6,49,900గా నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు మాత్రమే అమలులో ఉండనున్న ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
Nissan Magnite Giza Edition | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారు తెచ్చింది. రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ, మార్చి 23: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. తన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థలు మరో దఫా తమ వాహనాల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అతిపెద్ద ప్రయాణికుల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున�