సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి మనోభావాలు దెబ్బతినేలా చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టివేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డివిజన్ల వారీగా షీటీమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మల్, భైం సా, ఖానాపూర్ ప్రాంతాల్లోని 115 హాట్స్పాట్ల ను పోలీసులు గుర్తించారు.