సోషియాలజీ గ్రూప్-2 పేపర్-IIIలో పేర్కొన్న సిలబస్కు సంబంధించి సివిల్ సర్వీసెస్ సోషియాలజీ (ప్రిలిమ్స్), అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో సోషియాలజీ ఆప్షనల్ సబ్జ�
దేశంలో నీటిపారుదల వ్యవస్థ సామర్థ్యం పెంపొందింపజేసి సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమన్వయ పద్ధతి ద్వారా సాగుభూమిని వ్యవసాయ ఉత్పత్తి, వినియోగం కోసం కేంద్రప్రభుత్వం 1974 లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను
దేశంలోని నగరాలు/పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సొంత గృహసముదాయం కల్పించే లక్ష్యంతో 2009లో కేంద్రప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్ఏవై) పథకాన్ని ప్రారంభించింది. -మురికివాడల రహిత దేశంగా �
క్యావేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. నాటకం వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక సమస్యలపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణ పోరాటంపై కూడా నాటక సాహిత్య ప్రభావం ఎంతో ఉంది. మధ్యయు�
1. The main cause for Social and Economical system in Telangana was due to? (4) 1) Land lords 2) Renaissance 3) End of nizams rule 4) Naxalbury movement 2. During the early Telangana main cause for the development of SC, ST, BCs was? (4) 1) Feudalism abolished 2) Social customs abolished 3) Sati abolished 4) […]
దేశ్ముఖ్, దేశ్పాండేలు, భూస్వాములు, పటేళ్లు నిత్యం ఈ వెట్టి లూటీ సాగించేవారు. ఇంటి పనులు, ఇతర గ్రామాలకు వెళ్లి చేసుకురావాల్సిన పనులు, వ్యవసాయ పనుల్లో కూడా వెట్టి అమలయ్యేది...
గ్రామర్ నేర్చుకొని ఒక భాషను నేర్చుకోగలం. కానీ ఆ భాషలో మాట్లాడాలంటే ఈ పద్ధతిలో నేర్చుకోవటం సత్ఫలితాలు ఇవ్వదు చెప్పటం ముగించి అందరివైపు సాలోచనగా చూశాడు నందు సార్. అంటే ఒక భాషలో మాట్లాడటానికి గ్రామర్ అవసరం
సంప్రదాయిక వ్యవసాయ దేశమైన భారత్లో మృత్తికలు ప్రధానపాత్ర పోషిస్తాయి. శిలాశైథిల్యం చెందడంతో పాటు కుళ్లిన జంతు, వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన పల్చటి పొరనే మృత్తిక అంటారు. ఇవి ఏర్పడటానికి వందల ఏండ్లు పడుతు�
-ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. -దీన్ని పేదరికం నిర్మూలన, ఉపాధి, విద్య, గృహవసతి, ఆరోగ్యం, వ్యవసాయం, భూ సంస్కరణలు, నీటిపారుదల, తాగునీరు, సామాజిక న్యాయం, లింగ సమానత్వం, మురికివాడల అభివ�
దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేల ఏండ్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతౌల్యతను కాపాడుతూ వస్తున్న అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్
వీరి మొదటి రాజధాని అయిన అమరపురం నేటి మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రం. తదుపరి రాజధాని ఇంద్రపాల నగరం నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని తుమ్మలగూడెం గ్రామ శివార్లలో...
-ప్రధానమంత్రి అంత్యోదయ అన్న యోజన -ఈ పథకాన్ని 2000, డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. -దేశంలోని కోటి పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యం. -ముఖ్యంగా దారిద్య్రరేఖకు (బీపీఎల్) దిగువన నివసిస్తున�