-అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ 2006, మార్చి 15న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఏర్పడింది. యూఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్గా జైద్రాద్ అల్ హుస్సైనీ 2014న నియమితులయ్యారు. -యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన�
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలికవసతుల కల్పన, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహకారం....
దుర్వ్యసనాలు నెమ్మదిగా మైండ్ని క్షీణింపచేస్తాయి. యాక్సిడెంట్ షాక్లు సైతం జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. తలకు బలమైన గాయం తగలడం ఎలాంటిదో, మానసికంగా షాక్కు గురవడం కూడా అలాంటిదే. మైండ్లో ఉన్న మానసి�
1. భారతదేశం విభిన్న మతాలకు నిలయం. హిందువులకు వేదాలు, స్మృతులు మొట్టమొదటి మతగ్రంథాలు. ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్. ఇక క్రైస్తవుల మత గ్రంథం బైబిల్. సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్. బౌద్ధ, జైన మతాలు కూడా గ్�
-రవీంద్రనాథ్ ఠాగూర్ – మై రెమినిసెన్సెస్ -మహాత్మాగాంధీ – మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ -సుభాష్ చంద్రబోస్ – యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ -నెల్సన్ మండేలా – లాంగ్ వాక్ టు ఫ్రీడం -దలైలామా – ఫ్రీడం ఇన్ ఎైగ్�
జీవన్ముక్త మహారాజు మహారాష్ట్ర నుంచి వచ్చి మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అంత్యారంలో నివాసం ఏర్పరచుకొని ముక్తికి సంబంధించిన జ్ఞాన ప్రబోధ గ్రంథాన్ని గీర్వాణ భాషలో...
విపత్తు నిర్వహణ -విపత్తుల వర్గీకరణ : విపత్తులు మానవాళికి కొత్తకాదు. విపత్తులు చారివూతక పూర్వయుగం నుంచి మానవజాతితో సహజీవనం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు సంబంధించి రికార్డు నమోదు క్రీ.పూ 430 నుంచి ప్రార�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా భుజాన ఎత్తుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు...
ఇండియన్ పాలిటీ 1. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు? 1) జవహర్లాల్ నెహ్రూ 2) ఎస్ రాధాకృష్ణన్ 3) సీ రాజగోపాలచారి 4) రాజేంవూదవూపసాద్ 2. దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ తరహా ఎన్నికల విధ�
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన గ్లోబలైజేషన్ ప్రభావం విద్యపై కూడా ప్రబలంగా పడింది. ఏ దేశంలోనూ విద్యావిధానం ఇతర దేశాల ప్రభావానికి లోనుకాకుండా మనలేని పరిస్థితి వచ్చింది. భూగోళంపై ఎక్కడ నాణ్యమైన విద్య ల
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా వారికి ఉపయుక్తమయ్యే మోడల్ పేపర్లను ‘నిపుణ’ అందిస్తున్నది.
భారతదేశ చరిత్రలో రాజపుత్రులది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో హర్షుడి తర్వాత ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు పూనుకొని చిన్నచిన్న రాజ్యాలను స్థాపించిన వివిధ వంశాల రాజపుత్ర�
‘టెట్'లో విజయం సాధించాలంటే ప్రతి అంశాన్ని క్షుణంగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ విషయంలో ఫిజిక్స్, బయాలజి రెండు అంశాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్లో ఇచ్చిన...
ఇది తెలుసా..!- -కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం/జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను 2005, ఆగస్టు 25న చట్టంగా రూపొందించి అమలు చేస్తున్నది. -ఆర్థికసంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుం