ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు.. ఎవరైనా సరే బిజినెస్ రన్ చేస్తున్నారంటే కచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి అకౌంటెంట్! వ్యాపార లావాదేవీలు ఒక క్రమపద్ధతిలో జరగాలన్నా.. కంపెనీ లాభాల బాటలో పయనించా లన్నా.. అకౌంటె�
తెలంగాణ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1. హైదరాబాద్ దక్కన్ కంపెనీ ఏర్పడిన తర్వాత 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆవిర్భవించింది. దీంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పబ్లిక్వర్క్స్ డిపార్ట్మెంట్తో నీటిపార
గ్రామం పేరే మొదట్లో అంబవడేకర్ అని ఇంటిపేరుగా ఉండేది. పాఠశాలలో చదివేటప్పుడు అంబేద్కర్ అంటే అమిత ప్రేమగల ఉపాధ్యాయుడు మహదేవ్ అంబవడేకర్గా ఉన్న ఇంటిపేరును అంబేద్కర్గా...
బీఎస్-III, బీఎస్-IV అంటే ఏమిటి? సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను ఎందుకు నిషేధించింది? అనే అంశాలు రోజు ప్రయాణించేవారే కాకుండా సామాన్య మానవుడు కూడా తెలుసుకోదగిన...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల జనరల్స్టడీస్ పేపర్ ప్రశ్నల సరళి ఎంత కఠినంగా ఉందో అభ్యర్థులందరికి విదితమే. జనరల్స్టడీస్ పేపర్ కంటెంట్లో వచ్చిన మార్పు, ప్�
A drama is a composition in Verse or Prose which presents a story through diaglogues. It is the form of composition designed for performance in the theatre, in which actors...
రెండే రెండు విషయాలు ఈ కొటేషన్ని శ్రద్ధగా గమనించండి. People like to hire those who show persistent optimism -ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం ఎలా అన్న విషయం ఇంతకన్నా అద్భుతంగా చెప్పగల్గడం ఇక ఎవరి వల్లా కాదు. ఎల్లవే�
ఆధునిక ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో రకమైన సమస్యలతో నిరంతరం యుద్ధం చేస్తున్నది. కానీ, దాదాపుగా అన్ని దేశాల్లో కనిపిస్తున్న మౌలికమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆకలి, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, అధిక జనాభా, కనీస వ�
ఇండియన్ పాలిటీ 1. కింది వాటిలో సరైనది ఏది? ప్రతిపాదన (A): ఒకవిధమైన ప్రశాంత వాతావరణం లో చట్టాన్ని పునఃపరిశీలించే అవకాశం కల్పించడం కోసం ఎగువసభలు ఉంటాయి కారణం (R): ఎగువ సభవల్ల అనవసరమైన కాలయాపన ఉంటుంది 1) A, Rలు నిజం, A�
1. Given below is a sequence in which some letters are missing. From the choices, select the choice that gives the letters that can fill the blanks in the given series. a__c d__c__a__ d a__d__b__ 1. bbdcbac b. bbcdabc c. bacbbabc d. bcdbabc Ans: a Explanation: The given sequence is a b c d b […]
హర్షుని మరణంతో భారతదేశ చరిత్రలో ప్రముఖ ఘట్టం పరిసమాప్తమైంది. దేశాన్ని రాజకీయంగా, సాంస్కృతికంగా సమైక్యం చేసి పాలించే ఆశయంతో జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అలాంటి ప్రయత్నాల్లో హర్షుని తర్వాత ప్రతిహా�
1. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకులు పాల్గొన్న పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేయని వ్యక్తి? 1) బూర్గుల రామకృష్ణరావు 2) కేవీ రంగారెడ్డి 3) సర్దార్ గౌతు లచ్చన్న 4) టంగుటూరి ప్రకా�
దేశంలో అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తున్నది. భాష, జనాభా, మతపరమైన మైనారిటీల చిన్నారులకు విద్యతోపాటు యువతకు ఉపాధి కార్యక్రమాలు కూడా అమలవుతున్న
రాజ్యస్థాపకుడైన శ్రీశాంతమూలుడు అశ్వమేథ, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర మొదలైన క్రతువులను నిర్వహించాడు. ఇతడు విరూపాక్షపతి, మహాసేన, కార్తికేయుల పాదభక్తుడినని...
-పంచాయత్ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ) పథకాన్నే రాజీవ్గాంధీ ఖేల్ అభియాన్ అని పిలుస్తున్నారు. -గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు, యువ క్రీడాకారులకు మౌలిక వసతులు, ప్రోత్సాహం కల్పిం�