-న్యూయార్క్ నగర వీధిలో కారు నడుపుతూ వెళ్తుతోంది శ్రావణి. సాయంత్రం ఏడయ్యింది. లైట్ల వెలుగుల్లో సిటీ మెరుస్తున్నది. రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద షాఫులు, మాల్స్, భవంతులు. తను ఇలాంటి నగరంలో స్థిరపడగలదని కలలో
వివాహవ్యవస్థ 1. బంగారం బురద నుంచి లభించినదైనా అంగీకరిస్తాం! తక్కువ వర్ణంలో జన్మించినా స్త్రీ మంచి ఆరోగ్యం, నైతిక లక్షణాలు కలిగి ఉంటే, స్త్రీ రత్నంగా అంగీకరించి వివాహానికి ఆమోదం తెలపవచ్చు అని అభిప్రాయప�
ఇండియన్ పాలిటీ 1. కింద పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో గాంధేయవాద సూత్రాలేవి? ఎ. ఉమ్మడి పౌరస్మృతిని ప్రజలకు కల్పించడం బి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం సి. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం
According to current provisions of the law in india people with mental health disabilities cannot enter into contracts they also have no property nights
1. చాళుక్య వంశం దక్షిణ భారతదేశంలో సుమారు ఆరు శతాబ్దాల పాటు పాలన సాగించింది. బీజాపూర్ జిల్లా బాదామి (వాతాపి)ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిది మాతృశాఖ. అయితే చాళుక్య వంశంలో ప్రధాన శాఖ ఏది? 1) బాదామి చాళు
తెలంగాణలో మేధావులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులకు కొదువలేదు. కానీ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా వారు వివక్షకు గురయ్యారు. అత్యద్భుతమైన సాహిత్యం సృజించి, అనేకానేక పరిశోధనలు చేసిన కవుల�
1. రాజ్యాంగ లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారు ? 1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు 3) ఆదేశిక సూత్రాలు 4) రాజ్యాంగ ప్రవేశిక 2 . కింది వాటిని జతపర్చండి. ఎ. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం 1. హెబియస్ కార్పస్ బి. శాసనసభ స�
క్రీ.పూ. 384-322 కాలానికి చెందిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పటికే ఉన్న 156 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగ భావనను వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో...
తెలంగాణలో ఆధునిక అభివృద్ధి పోకడలకు బీజం పడింది నిజాం పాలకుల కాలంలోనే. హైదరాబాద్, గోల్కొండ కేంద్రంగా సాగిన వీరి పాలనాకాలంలో అధునిక రవాణా సౌకర్యాలు, పాశ్చాత్య విద్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిజాంపాల�
-ఈ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం 2005, ఏప్రిల్, 12న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. -గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించడం దీని ముఖ్యోద్దేశం. -దీనిపై క్రియాశీల సాధికార సంఘాలు రాష్ర్టాలు, కేంద
సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు...
గ్రీన్ సిగ్నల్ వెలగడంతో తన కారును ముందుకు తీసుకువెళ్లింది శ్రావణి. తను కలలు గన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడం ఒక ఎత్తయితే ప్రాజెక్ట్ పై మూడేండ్లపాటు న్యూయార్క్ వెళ్లడం మరో ఎత్తు. ఇంగ్లిష్ మాట్లాడ�
ప్రతి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యపరపతి అనేది అత్యంత కీలకం. ద్రవ్యపరపతికి, ద్రవ్యోల్బనానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ద్రవ్యపరపతి, ద్రవ్యోల్బనాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు వస�
లైన్ ఆఫ్ కంట్రోల్ భారత్, పాకిస్థాన్ మధ్య ఉంది. రెండు దేశాల మిలిటరీ ఆధీనంలో ఉన్న కశ్మీర్ను లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) విడదీస్తుంది. మన దేశంలో ఉన్న భూభాగాన్ని జమ్ముకశ్మీర్ అని, పాకిస్థాన్లో ఉన్న భూభాగాన�
ఇండియన్ పాలిటీ 1. కింది కమిటీలు వాటి సిఫారసులను జతపర్చండి. ఎ. రాజమన్నార్ కమిటీ 1. రాష్ట్రపతి పాలనను చివరి అస్త్రంగా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి బి. భగవాన్ సహాయ్ కమిటీ 2. గవర్నర్ కేంద్ర ప్రభుత�