-ఆధునికకాలంలో మనిషి అభివృద్ధి చర్యల ద్వారా అధిక మొత్తంలో ఘనవ్యర్థ పదార్థం విడుదలవుతున్నది. -ముఖ్యకాలంలో ప్లాస్టిక్స్, పాలిథీన్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఘన వ్యర్థ పదార్థాల విడుదల కూడా పెరిగింది. మానవ
జాతి -తమలో తాము అంతర ప్రజననం చెందగల సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని జాతి అంటారు. -ఒక జాతి జీవులు మరొక జాతి జీవులతో లైంగిక వివక్తను కలిగి ఉంటాయి. పర్యావరణంలో అనేక జాతుల మొక్కలు, జంతువులు ఉన్నప్పటికీ ఒక జా�
-మన దేశంలో వివిధ పరిశ్రమల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్లకు పైగా జనాభాగల దేశం మనది. దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి సేల్స్, మార్కెటింగ్ విభాగాలు ఎంతో తోడ్పడుతాయి. భారత ఆర్థ�
మహ్మద్ కులీ కుతుబ్షా (1580-1612) -ఇతడు ఇబ్రహీం కులీకుతుబ్షా మూడో కుమారుడు. -గొప్ప కళాభిమాని, నిర్మాత. ఇతడే నేటి హైదరాబాద్ నగర నిర్మాత. -ఇతడు గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగు భాషలో కూడా మంచ�
ఆర్థికాభివృద్ధి, సంస్కరణల గురించిన చర్చలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడినా ఈ అంశానికే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఉ�
– భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవారణ అనుక్రమం అని అంటారు. – జీవావరణ అనుక్రమం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చాలాకాలం
పకృతి సిద్ధంగా ఏర్పడిన సుందర రమణీయ దృశ్యాలను చూసి తరించడమే ఎకో టూరిజం. తెలంగాణ ఎకో టూరిజంలో రమణీయమైన దృశ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. హైదరాబాద్-నాగార్జునసాగర్-శ్రీశైలం సర్క్యూట్లో ఎకో టూరిజం సర్క్యూట్ ఉ�
భారత్కు స్వాతంత్య్రం వచ్చేనాటికే అమెరికా అణుబాంబులను తయారు చేసి ప్రయోగించింది. – పీ-5 దేశాల్లో (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్) అమెరికానే మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. – న్యూక్లియర్ అణు
1. ఆరో కార్బన్పై కీటోన్ సమూహం ఉండే నత్రజని క్షారాలు? 1) అడినిన్, సైటోసిన్ 2) అడినిన్, థైమిన్ 3) థైమిన్, గ్వానిన్ 4) ఏదీకాదు 2. CCA కోడాన్ దేనిలో ఉంటుంది? 1) m-RNA 2) t-RNA 3) r-RNA 4) DNA 3. కింది వాటిలో సరైనది ఏది? ఎ. ఒకే mRNA తో కలిసి ఉండే రైబోజ
మన దేశంలో మహిళా, శిశు సంక్షేమం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాలు తమ పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అందుకోసం అవసరాన్నిబట్టి కాలానుగునంగా అ
కొంతకాలం క్రితంవరకు విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఇంటర్ ఆ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులే ప్రపంచంగా ఉండేవి. అవి చేయలేనివారు సాధారణ డిగ్రీవైపు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులతోపాటు వార�
భారతదేశ చరిత్ర -భారతదేశంలో ఆంగ్ల భాషా వ్యాప్తి, పాశ్చాత్య విద్యావిధానం వల్ల తమ పాలనకు మేలు కలుగుతుందని కంపెనీ డైరెక్టర్లు విశ్వసించారు. పరిపాలనలో సహాయపడటానికి విద్యావంతులైన భారతీయులు తయారవుతారని నమ్మ�
కుతుబ్షాహీలు -సైనిక వ్యవస్థ: బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్షాహీలు.. బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన �
హస్తకళలు పర్యటనల్లో భాగంగా పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో దొరికే వస్తువులను కొనడం అలవాటు. బంజారా ఎంబ్రాయిడరీ: హైదరాబాద్, నిర్మల్లో లంబాడీలు బట్టలపై రకరకాల ఆకృతులను వేస్తారు. వీటిని బంజారా ఎంబ్రాయిడరీ అ�