రచన – రచయిత – ప్రక్రియ -యాభై సంవత్సరాల జ్ఞాపకాలు – దేవులపల్లి రామానుజారావు – ఆత్మకథ -వ్యాస మంజూష, నా సాహిత్యోపన్యాసాలు, సారస్వత నవనీతం, నవ్యకవితా నీరాజనం – దేవులపల్లి రామానుజారావు – సాహిత్య విమర్శ
చరిత్రను శోధిస్తే గొప్ప చారిత్రక సంపద మన తెలంగాణది. పౌరాణికపరంగా, చరిత్రపరంగా మెదక్జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అందోల్ తాలూఖాలోని వెండికోలు గ్రామం చరిత్రలో చెప్పుకోదగినది. శాతవాహనుల కాలంలోనే కుండి�
మూడో కర్ణాటక యుద్ధం (1756-1763) మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో జరిగిన సంఘటన వల్ల ఉద్భవించింది. సప్తవర్ష సంగ్రామ ఫలితంగా బ్రిటిష్, ఫ్రెంచ్ల వర్తక సంఘాలు యుద్ధానికి తలపడ్డాయి. బ్రిట
భారత రాజ్యాంగకర్తలు దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతోపాటుగా న్యాయశాఖ కూడా సమాన ప్రాధాన్యం కల్గి ఉండేలా కట్టుదిట్టమైన నియమాలను రూపొందించారు. ఒక్కోసారి మొదటి రెండు వ్యవస్థలు తమ పరిధిలు దాటే ప్రయత్న�
రచన – రచయిత – ప్రక్రియ -భక్త తుకారాం, సంఘోద్ధరణ, ఉచ్ఛల విషాదం – సురవరం ప్రతాపరెడ్డి – నాటకాలు -సృజన చేతన-రామాయణ కల్పవృక్షం – మాదిరాజు రంగారావు – సాహిత్య విమర్శ -రాయప్రోలు సౌందర్య దర్శనం – కే యాదగిర�
ప్రతి ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అవి: అంబుడ్స్మన్ వ్యవస్థ, పాలనా న్యాయస్థానాల వ్యవస్థ , ప్రొక్యూరేటర్ సిస్టమ్. -పౌరుల ఇబ్బందులను తగ్గించడాన�
ఏకాగ్రతతో చదివితే విజయం ఖాయం.. గ్రూప్ స్టడీస్తో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్న నిపుణులు ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పద
కుమార సింగమనాయుడు (క్రీ.శ. 1383-1399) -అనపోతానాయుడి తర్వాత రాచకొండ సింహాసనం అధిష్టించాడు. -ఇతనికి కుమార సింగమనాయుడు (రెండో), సర్వజ్ఞ, సింగమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. -ఇతడు గొప్ప యోధుడు. యువరాజుగా ఉన్నప్పుడే �
-రాష్ట్రం గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడిన భారత ద్వీపకల్ప భూభాగంలోని దక్కన్ పీఠభూమిలో అంతర్భాగం. -ఇది అతిపురాతనమైన గ్రానైట్లాంటి అగ్ని, నీస్, సిష్ట్ రూపాంతర శిలలతో ఏర్పడింది. -పడమటి పీఠభూమిగా పిలుస్తున్న �
రాజ్యాంగాన్ని అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. కాలానుగుణంగా వచ్చే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించే విధంగా రాజ్యాంగం మార్పులకు లోను కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు
-క్లోనింగ్ ప్రక్రియలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జనక జీవి రూపం కలిగిన కొత్త జీవిని సృష్టిస్తారు. -ప్రతి జీవి.. జీవకణాలతో రూపొందుంతుంది. ఈ జీవ కణాలు ప్రధానంగా రెండు రకాలు. 1. జెర్మ్ జీవకణం – పునరుత
ఎన్నో పోరాటాల తర్వాత బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, సంక్షేమం కల్పించే అంశం నాటి జాతీయ నేతల ముందు పెద్దసవాలుగా నిలిచింద�