-కథలు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర కొన్ని కథలు కర్ర ఎల్లారెడ్డి, డాక్టర్ బీవీఎన్ స్వామి సంపాదకత్వంలో వెలువడినాయి. -మా పంతులు – డాక్టర్ పి. యశోదారెడ్డి -యు�
ఝరాసంగం శాసనం -స్వస్తిః సమస్త నమోస్తుతే శ్రీ శివాభ్యాంనమః -జంబూద్వీప కల్పే పశ్చిమ (వాయవ్య) దిగ్బాగే ఓంకార పట్టణ -(కోహీర్) ద్వియోజన స్థానే ప్రస్థానేతు ఝరాసంగమేశ్వర -జయ ఘొండ రాజాదిరాజ ప్రశస్తే ముఠే సంగమేశ్వ�
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక �
-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరి�
వేగరాజు (క్రీ.శ.955-960) -ఈయన రెండో అరికేసరి కుమారుడు. రాష్ట్రకూట మూడో కృష్ణుని సామంతుడు. -తన రాజధానిని వేములవాడ నుంచి గంగాధర పట్టణానికి మార్చాడు. -సోమదేవసూరి తన యశస్తిలక చంపూ కావ్యాన్ని ఇతని కాలంలో పూర్తి చేసిన�
-హైడాస్పస్ యుద్ధం (క్రీ.పూ. 326) – పురుషోత్తముడు, అలెగ్జాండర్ల మధ్య జరిగింది. -కళింగ యుద్ధం (క్రీ.పూ. 261-260) – అశోకుడు, కళింగరాజుల మధ్య జరిగింది. -మణి మంగళ యుద్ధం (క్రీ.శ. 641) – మొదటి నరసింహ, రెండో పులకేశిల మధ్య జరిగ�
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) -సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం (Reflection) చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమిపైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్�
-మహాత్మాగాంధీ: సత్యం, అహింసే నాకు దేవుళ్లు. చేయండి లేదా చావండి. నా జీవన విధానమే నా ఉవాచ. -మౌలానా అబుల్ కలాం ఆజాద్: బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు. -గోపాలకృష్ణ గోఖలే: పిచ్చా�
ఉద్యోగ అర్హతలు ఉన్నా.. ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలామంది అవకాశాలు కోల్పోతుంటారు. చిన్న చిన్న పొరపాట్లతో అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు వివిధ అంశాల�
1వ శిలాశాసనం: ఈ శాసనంలో జంతుబలిని, విందులు, వినోదాలను నిషేధించారు. (ఈ శాసనంలో ప్రియదస్సి అనే పేరు కనిపిస్తుంది. ప్రియదస్సి అనగా దేవుని ప్రేమకు నోచుకున్న వారు అని అర్థం) 2వ శిలాశాసనం : మనుషులకు, జంతువులకు వైద్
-హిందూ మత ప్రభావం పడిన ముస్లింశాఖ సూఫీ -సూఫీశాఖ మీద హిందూ మత ప్రభావంతోపాటు బౌద్ధ, క్రైస్తవ, జొరాష్ట్రియన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. -సూఫీ మతానికి మూల సిద్ధాంతం: వహదత్-ఉల్-పుజుద్ లేదా జీవైక్యం. -ఈ వ్యవస్థ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలు అధికార యూపీఏ ప్రభుత్వాన్ని తమ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అంతకాలం ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా తొక్కిపెడుతూ వచ్చిన కేంద్ర�
హైందవమతంలో కర్మకాండకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్భవించిన జైన, బౌద్ధమతాలు మధ్యయుగ ఆరంభంలో ప్రాచుర్యాన్ని కోల్పోయాయి. జైన, బౌద్ధాలలోని నిరాడంబరత, కులరాహిత్యం, సమానత్వ ధోరణులు హిందూ సంస్కర్తలను ఆకర్శి�
తెలంగాణ ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం నుంచే గొప్ప నాగరికత వర్ధిల్లిందనటానికి నేడు అడుగడుగునా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రాజవంశాలు ఈ నేలపై తమ సుపరిపాలనా పాదముద్రలను వదిలివెళ్లాయి. అందుక�
-త్రిమతాచార్యుల సిద్ధాంతాలకు కొనసాగింపుగా ఇస్లాం మత ప్రభావంతో హిందూ మతంలో వచ్చిన ఉద్యమం భక్తి ఉద్యమం. -ఈశ్వరుని పట్ల అపారమైన అనురక్తి కలిగి ఉండటమే భక్తి. భక్తి కలిగి ఉండటమే ముఖ్యం. భక్తి ఐదు రకాలు -శాంతి భ�