శిల్పశాస్త్ర స్థపతులు – శిల్పాచార్యులు -చరిత్రను శోధిస్తే ఎంతోమంది స్థపతులు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలబడగల్గుతారు. శిల్ప పుట్టుక వేదకాలం నాడే పూర్తిగా అధర్వణ వేదంలోనిదని చెప్పారు. యుగా�
చదవడం ఎప్పుడు మొదలుపెట్టినా మైండ్ దాన్ని తనకున్న సామర్థ్యం మేరకు అర్థం చేసుకొని రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే చదివే విషయంపై మీకు ఉన్న ప్రయోజకత్వాన్ని బట్టి ఆయా విషయాలు మీకు దీర్ఘకాలిక విభాగంలో చ�
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతిని 1901లో ప్రారంభించారు. స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ బహుమతిని ప్రవేశపెట్టారు. ఆయన పేలుడు పదార్థమైన డైనమ�
విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే మార్గం ఇది.. అభిరుచుల ప్రకారం చదవాలా? అవకాశాలకనుగుణంగా చదవాలా? నలుగురు నడిచేదారిలో వెళ్లాలా? మనకంటూ ఒక దారి ఏర్పర్చుకోవాలా? అని ఆలోచిస్తుంటారు విద్యార్థులు.. ఇలాంటి సంద�
-బరోడా ప్రయోగం (1932): బరోడా సంస్థానంలో దివాన్గా పనిచేసిన వీటీ కృష్ణమాచారి ఈ ప్రయోగం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయవకులను సమీకరించి రోడ్లు వేయడం, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమల అభివృద్ధి మొదలైన రంగాల్లో �
-ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు. దాని వల్ల కలిగే మంచి పరిణామాలేంటి? దుష్పరిణామాలేంటి? ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం వివిధ వర్గాలపై చూపే ప్రభావం ఏంటి? ద్రవ్యోల్బణం కొలిచే సాధానాలేంట�
-ఇక్ష్వాకులు కొంచె అటు ఇటుగా శాతవాహనుల పరిపాలనా విధానాన్నే అనుసరించారు. వీరి పరిపాలనా విధానాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు శాసనాలే ప్రధాన ఆధారం. రాజు: ఇక్ష్వాక రాజు పరిపాలనలో సర్వాధికారి. నిరంకుశుడు
-తెలంగాణలో దాదాపుగా మూడువందల ఏండ్లు ఏకచ్ఛాత్రాధిపత్యంగా రాజ్యమేలిన కాకతీయ రాజుల ఇలాఖాలో చెప్పుకోదగ్గ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో బచ్చన్నపేట పరిధిలోని సిద్దులగుట్ట చెప్పుకోదగింది. ఒకప్పుడు మెదక్ జిల�
శ్రీకృష్ణ కమిటీ ప్రధాన నివేదికలో తెలంగాణ ఏర్పాటుచేయమని ఇచ్చిన 5వ సిఫారసును కేంద్రప్రభుత్వం అమలుచేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని రహస్య 8వ అధ్యాయం చూపింది. అందుకు మూడు మార్గాలను కమిటీ సూచించింది. అవి.. 1
-ప్రకరణ 243D(1) ప్రకారం ప్రతి పంచాయతీలోను షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్ తెగలవారికి సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి జనాభాను బట్టి సీట్ల రిజర్వేషన్ ఆధారపడి �
ఏర్పాటు, నిర్మాణం -ప్రకరణ 243K, ప్రకరణ 243ZA ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబర్లో ఏర్పాటయ్యింది. దీనికి ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. ఇతని పదవీకాలం ఐదేండ్లు. ఎన్నికల కమిషనర్కు సహాయం చేయడానిక�
-గ్రూప్-1 ప్రత్యేకం నక్సల్బరి అనేది ఒక గ్రామం పేరు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్డివిజన్లోని హిమాలయపర్వతాల దగ్గర ఉన్న గ్రామం. గ్రామ జనాభాలో అత్యధికులు సంథాల్ గిరిజనులు. ఈ గిరిజన ర�
అర్వచీన ఆర్వా(ప్రా)చీన, సంప్రదాయాల్లోనూ మన తెలంగాణలో రసవాద ప్రక్రియ ఉంది. మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 12, 13వ శతబ్దాంలో రెండో ప్రతాపరుద్రుడు పరుస(శ)వేది చేయించాడని చెబుతున్నప్పటికినీ ఆ మహారాజు కంటే ముం�