న్యాయస్థానాల్లో కొన్ని కారణాల వల్ల కేసులు పరిష్కరించడానికి ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనికితోడు వాది, ప్రతివాదులు కూడా కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు సుముఖంగా ఉండక కాలయాపన చేస్తుంటారు. -కేసుల శీఘ్ర ప�
అమోఘమైనది, అంతరించనిది కాకతీయ రాజుల మహాసామ్రాజ్య చరిత్ర. దక్షిణాపథమే కాకుండా ఉత్తర పథం వరకూ మార్మోగిందని, చరిత్రపరంగా ఘంటాపదంగా చెప్పవచ్చు. -వీరి పరిపాలన మొదటి బేతరాజుతో క్రీ.శ. 1000వ సంవత్సరం నుంచి ప్రారంభ
భారతదేశ ధాన్యాగారం పంజాబ్. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు అని అర్థం. సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తుండటంతో దానికి పంజాబ్ అని పేరువచ్చింది. అయితే దేశ విభజనతో భారత్లోని పంజాబ్లో బియాస్, సట్
కనుపాపలు కదులుతూ అదే సమయంలో పదాలు చదువుతూ విషయాన్ని గ్రహిస్తాయని అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. మన కనుపాపలు దేన్నయినా సరే నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అదేమిటో తెలుసుకోగలుగుతాయి. చదివేటప్పుడు కూడా ఒక
-నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స -తెలంగాణలో బౌద్ధం అశోకుడి కంటే ముందే ఉన్నదని, ఎన్నో చరిత్ర ఆధారాలు లభించినప్పటికినీ, ఇటీవల గౌతమ బుద్ధుని చివరి శిష్యుడు (బిక్కు-భిక్షువు) కొండన్న శిష్యుల్లో ఒకరైన శర�
గ్రూప్-1 ఎకానమీలో భాగంగా ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్య సంబంధ విషయాలను తెలుసుకుందాం. కానీ మరింత లోతుగా ఎకానమీని అర్థం చేసుకోవడానికి, ఎకానమీని సులభంగా విపులీకరించడానికి ద్రవ్యం, బ్యాంకింగ్ కంటే ముందు అత్యంత
ఆర్థిక కారణాల వల్లనో, మరే ఇతర సమస్య వల్లనో ఉన్నత చదువులకు నోచుకోక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టినవారు చాలా మంది ఉంటారు. ఇలాంటివారు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవే�
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్) -రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పశ్చిమ యూరప్ భద్రతకు పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రాబల్యంవల్ల ప్రమాదం ఏర్పడటంతో దీన్ని ఏర్పాటు చేశారు. -1949, ఏప్రిల్ 4న నాటో ఒ
గ్రూప్-1 ప్రత్యేకం సీమాంధ్ర లాబీకి తలొగ్గి తెలంగాణ ఉద్యమంపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటంతో తెలంగాణలో ఉద్యమం మళ్లీ పెళ్లుబికింది. ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా అణచివేయటానికి కేంద్రం వ�
ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) -దీన్ని 1960లో బాగ్దాద్ (ఇరాక్)లో స్థాపించారు. అధికారికంగా 1961లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులాలు కలిసి దీన్ని నెలకొల్పాయి. -పై దేశాలత�
భాక్రానంగల్ -దేశంలో నిర్మించిన మొదటి, అన్నింటికన్నా ఎత్తయిన ప్రాజెక్టు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. అయినప్పటికీ హిమాచల్ప్రదేశ్ కూడా లబ్ధిపొందుతున్నది. -సట్లెజ్ నదిపై భాక్రావద్ద
1. రాజ్యాంగంలోని భాగాలు, అవి తెలిపే విషయాలను జతపర్చండి. ఎ. 18వ భాగం 1. రాజ్యాంగ సవరణ పద్ధతి బి. 14(ఎ) భాగం 2. పరిపాలన ట్రిబ్యునల్ సి. 20వ భాగం 3. అత్యవసర అధికారాలు డి. 17వ భాగం 4. భాషలకు సంబంధించిన అంశాలు 1) ఎ-1, బి-2, సి-4, డి-3 2) ఎ-2, బ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చుచేసింది. అయితే ఈ కమిటీ
అతి పొడవైన నది – నైలు నది (6,853 కి.మీ.) -అతి పొడవైన పర్వత శ్రేణి – ఆండీస్ (దక్షిణ అమెరికా) -అతి పొడవైన రైల్వే టన్నెల్ – తన్న (జపాన్) -అతి పొడవైన రోడ్డు టన్నెల్ – మౌంట్ బ్లాక్ టన్నెల్ (71/2 మైళ్లు, ఇటలీ-ఫ్రాన్స్) -అతి
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య వివాదాలు ఏర్పడటం చాలా తక్కువేనని చెప్పాలి. అయితే న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖల మధ్య మాత్రం కొన్నిసార్లు వివాదాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్�