ఐదో పంచవర్ష ప్రణాళిక (1974-79) -ఐదో పంచవర్ష ప్రణాళికలో సంఘటిత పరిశ్రమలు, గనుల తవ్వకం రంగానికి రూ. 10,135 కోట్లు కేటాయించింది. ఈ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 26 శాతం కేటాయించారు. ఈ ప్రణాళికకాలంలో పారిశ్రామిక వార్షిక వృద్
రాష్ట్ర ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుత సందర్భం డిసెంబర్ 9 ప్రకటన. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీ�
73, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఇందులో పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి రాజ్యాంగ అధికరణలను 243లో చేర్చారు. ఆంగ్ల పెద్ద అక్షరంతో రాజ్యాంగంలో ఏదైనా అధికరణం ఉందంటే, కచ్చితంగా అది �
-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. -మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయా
మొక్కలు మానవుని నిత్యజీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. ఆహారం, మత్తు పదార్థాలు-పానీయాలు, కలప, నారలు, కాగితం మొదలైనవన్నీ మనకు మొక్కల నుంచే లభిస్తాయి. వివిధ రకాల మొక్కలు, వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాల గురి�
మసాలా దినుసులు మసాలా దినుసులను వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆహారానికి రుచి, వాసన, నిలువచేసే సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఉదా: 1. మిరప (క్యాప్సికం ఫ్రూటిసెన్స్): దీన్ని రెడ్ పెప్పర్ అంటారు. దీనిలో కారానికి కారణమై�
పేదరికం నిర్వచనంలో కనీసం అవసరాలు అనే పదానికి చాలా విస్తృత అర్థం ఉన్నది. ఎందుకంటే కనీస అవసరాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో కాలంలో ఒక్కోవిధంగా ఉంటాయి. అంటే కనీస అవసరాలు కాలానుగుణంగా, ప్రదేశానికగుణంగా మారుతుంట�
1945-డా. హోమి జహంగీర్ బాబా (అణుశక్తి పితామహుడు-హెచ్ జె బాబా) ఆధ్యర్వంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఎఫ్ఐఆర్, ముంబై)లో ఏర్పాటు చేశారు. -1948- బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు.
స్టార్ట్ స్టార్టప్ స్టార్టప్.. ప్రస్తుతం ఇదో కొత్త ట్రెండ్. అయితే ప్రతిఒక్కరికి వినూత్న ఆలోచనలు వస్తుంటాయి. కానీ అసలు స్టార్టప్ను ఎలా ప్లాన్ చేయాలి? ఏవిధంగా స్టార్ట్ చేయాలనే విషయాలు ప్రాథమికంగా తెలిసి �
రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి రాజోద్యోగులు ఉండేవారు.శాతవాహనుల కాలం నాటి కొందరు ముఖ్యమైన అధికారులు. రాజామాత్యులు – రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహా ఇచ్చేవారు మహామాత్రులు – ప్రత్యేక కార్యనిర్�
పో నది : ఇటలీలో జన్మించి ఏడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది. వెనిస్ నగరం ఈ నది ఒడ్డున ఉంది. టైబర్ నది : జన్మస్థలం ఇటలీ. ఈ నది ఒడ్డున రోమ్ నగరం ఉంది. మధ్యదరా సముద్రంలో కలుస్తుంది. కస్పేట్ డెల్టాను ఏర్పరుస్తుంది.
-ప్రాచీన తెలంగాణ సంపద, సాహిత్యం (చరిత్ర), శిల్పాలు, పురావస్తు సంపద అంతా ఎక్కువగా విదేశాల్లోనే ఉంది. క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో ప్రాచీన ఝరాసంగం, అనంతగిరి ఇతర దేవస్థానాల ప్రాచీన చరిత్రంతా విదేశీయుల పరిపాలనలో, నిజా�
మహమ్మద్బిన్ ఖాసీం (క్రీ.శ. 712) -క్రీ. శ. 712లో భారత్పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు. -ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు. గజన
-గ్రూప్-1 జనరల్ ఎస్సే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానం�