ద్రవ్యోల్బణం, ద్రవ్యం.. దానికి సంబంధించిన వివిధ రకాల పదకోషాలు మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ద్రవ్యోల్బణం అధ్యాయంలో ద్రవ్యోల్బణ మౌలిక భావనలు, వాటి మంచి, చెడు పరిణామాలు, వివిధ వర్గాల మధ్య ఎలాంటి ప్రభావం చూ
ద్రవ్యం అంటే ఏమిటి? ద్రవ్య రకాలేవి? ద్రవ్య విలువ అంటే ఏమిటి? ద్రవ్యం సరఫరా అంటే ఏమిటి? ద్రవ్య సరఫరాను ఎలా కొలుస్తారు? ద్రవ్యోల్బణం నిర్వచనం, దాని మంచి, చెడు పరిణామాలు, అది వివిధ వర్గాలపై చూపే ప్రభావం, దాని రక�
సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18) -14-చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది. -15(1)- జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు. -15(2)- జాతి, మత, కుల, లింగ, జన్మస్థల ప�
సార్క్ -దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతికి దోహద పడడానికి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి దక్షిణాసియా ప్రాంతీయ కూటమి (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సా
బిమ్స్టెక్ -బంగాళాఖాత తీర దేశాలు సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి బే ఆఫ్ బెంగాల్ ఇన్నోవేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బంగాళాఖాత తీర దేశాల బహుళార్థ సాంకే�
వారెన్ హేస్టింగ్స్ (క్రీ.శ.1773-1785) -రాబర్ట్ ైక్లెవ్ బెంగాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773లో వారెన్ హేస్టింగ్స్ రద్దు చేశారు. -ద్వంద్వ ప్రభుత్వం స్థానంలో బెంగాల్, బీహార్, ఒడిశాల్లో వేలం వేసే విధాన�
-గ్రూప్-1 ప్రత్యేకం సంసద్ యాత్ర -ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో సంసద్ యాత్ర ఒకటి. 2013, ఏప్రిల్ 29, 30 (రెండు రోజులు) తేదీల్లో �
-కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆరుగురు శాసనసభ్యుల్లోని నలుగురు సభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు. సివిల్
గ్రూప్-1 ఎకనామీలో భాగంగా అందిస్తున్న వ్యాసాలు మెయిన్స్, ప్రిలిమ్స్ను దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నాం. ద్రవ్యం, ద్రవ్య సప్లయ్లోనే అతి ముఖ్యమైన చాప్టర్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ-ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ�
రెండో విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555-569) -ఇతడు చిన్న వయస్సులోనే (16) సింహాసనాన్ని అధిష్టించాడు. -ఇతని బిరుదు సకల భువన రక్షాభరణైకాశ్రయ. ఇది ఇతని రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది. -ఇతను తన 11వ పాలనా సంవత్సరంల
వైదిక మతావలంబికులు విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటివి వారి బిరుదులు. వారు శివభక్తులని, బ్రాహ్మణ మతావలంబికులని శాసనాలు తెలియజేస్తున్నాయ