19వ అధికరణ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను పొందే సందర్భంలో ఏ వ్యక్తి అయినా నిర్బంధంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సామాజికంగా వెనుకబడిన సందర్భంలో ఆదేశికసూత్రాల్లో పేర్కొన్న 39(ఎ) అధికరణ ద్వారా కల్పించ�
వాతావరణం అనేక పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొరలోని భౌతిక, రసాయనిక ధర్మాల్లో అనేక తేడాలు ఉంటాయి. ఒక పొర నుంచి మరొక పొరకు వెళ్లేకొద్ది క్రమంగా మారుతుంటాయి. పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు ఉండక అతిపాతం చెంది ఉంట�
సినిమా రంగం – తెలుగు చిత్ర పరిశ్రమ మొదట మద్రాసు నగరంలో ఉండేది. తర్వాత హైదరాబాద్కు తరలివచ్చింది. – సినిమా నిడివి, లక్ష్యం, లక్షణం, విషయం, ఫార్మాట్ మొదలైన అంశాల ఆధారంగా సినిమాలను అనేక రకాలుగా విభజిస్తారు
నకాష్ (నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు) – ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో కళాత్మకమైన బొమ్మలు, వస్తువులు చిత్రాలు తయారవుతాయి. వీటినే నకాష్లని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే కళాత్మక వస్తువులు మూడు రూపా�
భారతదేశ చరిత్ర బెంగాల్లో ద్వంద ప్రభుత్వం – బ్రిటిష్ కంపెనీ అధికారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన బెంగాల్ పరిస్థితిని రాబర్ట్ ైక్లెవ్ స్వయంగా ఇలా వర్ణించాడు.. అటువంటి అరాచకత్వం, గందరగోళం, అవినీతి, లంచగ�
ఒక సంస్థ మార్కెట్లో నిలువాలన్నా.. వినియోగదారుల మన్నన పొందాలన్నా.. వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూనే వ్యాపారంలో కొత్త పద్ధతులను అనుసరించడం తప్పనిసరి. అలా ముందుకు వెళ్లాలంటే వ్యాపారులు తీసుకొనే నిర�
44వ రాజ్యాంగ సవరణ చట్టం(1978) – ఈ చట్టాన్ని 1978లో చేశారు. ఇదులో కొన్ని అంశాలను 1978, జూన్ 20న, మరి కొన్ని అంశాలు ఆగస్టు 1న, సెప్టెంబర్ 6న అమల్లోకి వచ్చాయి. – ఈ చ్టటం ద్వారా రాజ్యాంగంలోని 19, 22, 30, 31ఏ, 31సీ, 38, 74, 77, 83, 105, 123, 132, 133, 134, 139ఏ, 150, 166
గోండు నృత్యం – ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. – ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని భీమ్దేవ్ ఆలయం గోండు తెగకు సంబంధించినది. – ఇక్కడ గోండు తెగ వారు 15 రోజులపాటు జాతరను జరుపుకుంటారు. ఇందులో పాల
-తెలుగు సాహిత్యం: వెలమనాయకులు సంస్కృతంతోపాటు తెలుగును కూడా పోషించారు. ఈ కాలంలో అనేక తెలుగు కావ్యాలు వెలువడినాయి. పూసపాటి నాగనాథుడు తెలుగులో విష్ణుపురాణం రచించాడు. ఈ గ్రంథంలో వెలమనాయకుల విజయాల వర్ణనలు ఉన
మ్యాథ్స్.. ఏ రంగంలోనయినా దూసుకుపోగల సబ్జెక్ట్. ఇదివరకు టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, ఎస్సై, బ్యాంక్ పీఓ తదితర పోటీ పరీక్షల్లో అత్యంత కీలక పాత్ర మ్యాథమెటిక్స్ది. నాన్మ్యాథ్స్ అభ్యర్థులు గణితంపై పూర్తి అవగ
నేటి ప్రపంచానికి సమాంతరంగా మరో వినూత్నమైన ప్రపంచం ఆవిర్భవించింది. అది ఇంటర్నెట్ మాయాజాలం. ఆ ప్రపంచాన్నే మనం వర్చువల్ వరల్డ్ అంటున్నాం. ఆధునిక యుగంలో ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది ఒక అభూత కల్పనగా మారే ప్రమాదం �
గోండులు – గోండులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీసగఢ్ రాష్ర్టాల్లో ఎక్కువగా జీవిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు. – గోండులు తమకు తాము కోయ్తుర్ లేదా కోయ్గా అని గోండిభాష�
దక్షిణ అమెరికా -ప్రకృతి సిద్ధమండలాలు, జలపాతాలు, పక్షులు, విభిన్న ఉష్ణోగ్రతలు, జీవరాశులకు ప్రసిద్ధి దక్షిణ అమెరికా. ఇది 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య, 35 డిగ్రీల పశ్చిమ రేఖాంశ�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ -ఈ ప్రాజెక్టును ఖోస్లా కమిటీ సూచనల మేరకు నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు. -దీన్ని 1955, డిసెంబర్ 10న ప్రారంభించారు. -ఈ డ్యామ్ పొడవు 1500 మీ., ఎత్తు 124 మీ. -ఈ ప్రాజెక్టు ప