భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతున్న కొఠారి కమిషన్ ప్రకారం భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగం విద్యా దృక్పథాలు. గత ప్రశ్నపత్రాల స
సెక్షన్-25 -చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి. సెక్షన్-26 -చట్టానికి అనుగు�
1. అశోక్ మెహతా కమిటీ అభిప్రాయం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యానికి కారణం? 1) ఉద్యోగిస్వామ్యం పాత్ర 2) రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం 3) భావ స్పష్టత లేకపోవడం 4) లింగ సమానత్వం లేకపోవడం ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 2. కింద
టీచర్ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థులు కింది అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్ను నిశితంగా పరిశీలించాలి. దాని పరిధిని గుర్తించాలి. -ఏయే రిఫరెన్స్ పుస్తకాలు అవసరమో గుర్తించాలి. -కా�
71 శాతం నీటితో ఆవరించిఉన్న ఈ భూభాగంపై ఏడు ఖండాలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, రమణీయ ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జీవజాలం, వివిధ శీతోష్ణస్థితి పరిస్థితులు, భూ స్వరూపాల వంటి విశేషాలు అ�
-ఎస్జీటీ పరీక్షలో తెలుగు కంటెంట్కు సంబంధించి 18 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 9 మార్కులు ఉంటాయి. ప్రశ్నలస్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ ఇచ్చారు. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్�
-గణిత అభివృద్ధికి కృషిచేసిన శాస్త్రవేత్తలు పైథాగరస్ -పైథాగరస్ గ్రీస్ దేశంలోని శామోస్ ద్వీపంలో (క్రీ.పూ. 580-500) జన్మించాడు. -ఇతని విద్యాభ్యాసం థేల్స్ ఆఫ్ మిలిటస్లో జరిగింది. -తన గురువు థేల్స్ పేరుతో ఈజిప్టులో
-నైపుణ్యాలను బోధించడానికి మానవతావాదులు పాఠశాలలు నెలకొల్పారు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ముద్రణ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచురణను చేపట్టారు. లాటిన�
1.కింది వాటిలో వ్యక్తి సామాజీకరణకు అధికంగా తోడ్పడే సమూహం ఏది? 1) అంతర సమూహం 2) రాజకీయ పార్టీ 3) మీడియా 4)ప్రాథమిక సమూహం 2. సామాజిక నిర్మితి అనే భావనను ప్రవేశపెట్టినది? 1) స్పెన్సర్ 2) డర్ఖ్హైమ్ 3) మెలనోవ్స్కీ 4) లింట�
నిగమన పద్ధతి -సూత్రం నుంచి ఉదాహరణ వైపు వెళుతూ అభ్యసించే పద్ధతినే నిగమన పద్ధతి అంటారు. -ఈ పద్ధతిని రూపొందించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. -దీన్ని బాగా ప్రచారం లోకి తెచ్చిన వారు కొమినియస్. -ఇతన్ని ఆధునిక బోధన�
అమెరికా ఖండంలో స్వేచ్ఛ, సమానత్వం, తొలి ప్రజారాజ్యం, ప్రజా సార్వభౌమత్వం, జాతీయ ప్రభుత్వం అనే సిద్ధాంతం కోసం జరిగిన విప్లవమే అమెరికా స్వాతంత్య్ర పోరాటం. 13 వలసల అభివృద్ధి నేపథ్యం -జినోవాకు చెందిన క్రిస్టఫర్ �
ది పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ (1995) -ఈ చట్టం పూర్తిపేరు ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్)- 1995 -ఇది 1996, జనవరి 1న అమల్లోకి వచ్చినప్పటికీ, ఫిబ్�
మొదటి కాంటినెంటల్ సమావేశం ఓహియో నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలపై వలసవాసుల హక్కులను రద్దుచేస్తూ కెనడా వలసలో నిరంకుశ వ్యవస్థ ను ఏర్పర్చి, క్యాథలిక్లకు విశిష్ఠ స్థానం ఇస్తూ శాసనం చేశారు బ్రిటిష్ వారు. అంతేగ�
ప్రధానమంత్రి ఫసల్ బీమా -లక్ష్యం: అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం. -రైతులకు సామాజిక భద్రత కల్పించడం. ప్రయోజనాలు: -నామమాత్రపు ప్రీమియంతో రైతులకు పంటల బీమా. -ఖరీఫ్ సీజనలో ఆహార ధా�
ఏ మనిషికైనా సుఖవంతమైన, సంతృప్తికరమైన జీవితానికి ఉపాధి తప్పకుండా అవసరం. నేటి పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందుకునేందుకు భాషా నైపుణ్యాలు తప్పకుండా దోహదపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ఉన్న అవకాశా