సంధులు – పూర్వపదం, పరపదం పరస్పరం ఏకాదేశం కావడాన్ని సంధి అంటారు. – ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వస్తాయి. – మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండో పదాన్ని పరపదం అని అంటారు. – ఉదా: గజేంద్రుడు= గజ(పూర్వపద�
1. కింది వాటిలో మితులు లేని భౌతిక రాశి? 1) యంగ్ గుణకం 2) పాయిజన్ నిష్పత్తి 3) స్థూల గుణకం 4) దృఢతా గుణకం 2. కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? 1) కాలం 2) దూరం 3) వడి 4) ఏడాది 3. కేంద్రక వ్యాసాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం? 1) �
– దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. – మొదటి రైలు బొంబాయి- థానే మధ్య 34 కి.మీ. దూరం 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేసింది. – హ�
అర్థ పరిణామం -విపరిణామం అంటే మార్పు భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఒకటేమిటి ప్రతిదీ మారిట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. కాలానికి అనుగుణంగా ఒక పదానికి ఉన్న అర్థంలో మార్పు సంభవ�
1. వ్యక్తుల్లోని శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీసేది విద్య అన్నవారు? 1) మహాత్మాగాంధీ 2) వివేకానంద 3) అరవిందుడు 4) జాన్ డ్యూయీ 2. 12 ఏండ్లకు ప్రాథమిక విద్య పూర్తయ్యే విద్యార్థి దశ ఏ విద్యకు సంబంధ�
భారతదేశం ఒక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమే కాదు, సమాఖ్య వ్యవస్థ కూడా. ఒక సమాఖ్య రాజ్యాంగానికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం రాజకీయ, అధికార వికేంద్రీకరణ. ఎక్కడైతే సార్వభౌమాధికారం మొత్తం కేంద్రీకృతం కాకుండ�
1. బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్ను ఓడించి మొఘల్ రాజ్యస్థాపన చేశాడు? 1) మహ్మద్ లోడి 2) ఇబ్రహీం లోడి 3) దౌలత్ఖాన్ లోడి 4) అలంఖాన్ లోడి 2. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భయంకరమైన వారసత్వ యుద్ధాలు జరిగాయి? 1) అక్బర్ 2) షాజహాన్
రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ -ఎక్కడ: శంషాబాద్, హైదరాబాద్ -ప్రారంభం: 2008 మార్చి -గుర్తింపు: అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ -ఎక్కడ ఉంది: ఢిల్లీ -ప్రారంభం: 1930లో -గుర్తింపు: దేశంలో అతిపె�
భారత్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీర�
-సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్షాహీల ఫర్మానాలు, విదేశీ బాటసారుల రచనల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వజ్రాల, నేత, కలంకారీ అద్దకం, తివాచీలు, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము – ఉక్కు మొదలైన పరిశ్ర�
గ్రూప్-1 నోటిఫికేషన్ కు చాలా గ్యాప్ వచ్చినందున ఈసారి ఎలాగైన విజయం సాధించాలని గ్రూప్-1 అభ్యర్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రధానంగా సివిల్
ఐటీతోపాటు దాదాపు సమాంతరంగా ఎదుగుతున్నది కామర్స్రంగం. కంప్యూటర్ కోర్సుల అలజడివల్ల కొంతకాలం వెనక్కితగ్గినా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితు�
ప్రతి విషయానికి పరిశోధన అనేది ముఖ్యం. సమస్యల పరిష్కారానికి, నూతన విషయాలను నిరూపించడానికి, కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి చేసే అధ్యయనాన్ని పరిశోధన అంటారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధ�
వ్యాపారం కోసం భారత్కు వచ్చి కుట్ర, బలప్రయోగంతో దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులపై భారత ప్రజలు తరుచూ తిరగబడుతూ వచ్చారని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా మైదాన ప్రాంత ప్రజల కంటే స్వేచ్ఛాపిపాసులైన గిరిజన