ప్రపంచవ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ వాటి సంఖ్య తక్కువేమీ కాదు. ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఘటనా స్థలాల్లో లభ�
ఉల్లి (Onion) – ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో ఉన్నది. – దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్ జిల్లాలు అగ్రస్
కువలయమాల – దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు శాతవాహనుల నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరక
పూర్వకాలంలో శాస్త్రవేత్తలు తమ సొంత ఖర్చులతో పరిశోధనలు చేసేవారు. ప్రభుత్వాల నుంచి అరకొర సాయం మాత్రమే అందేది. కానీ క్రమంగా శాస్త్ర పురోగతి పెరగడంతో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. ఒక అంశంపై పరిశోధన కోసం వివిధ శ
1. ఎలుకలో గర్భావధి కాలం ఎంత? (1) 1) 21-22 రోజులు 2) 60 రోజులు 3) 180 రోజులు 4) 90 రోజులు 2. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే మెదడు భాగం ఏది? (1) 1) ద్వారగోర్ధం 2) మస్తిష్కం 3) అనుమస్తిష్కం 4) సెరిబెల్లం 3. మానవ దేహంలో పొడవైన కణ
-తెలుగు ప్రజలు ప్రాచీన, మధ్యయుగంలో తమ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నమే గ్రంథాలయోద్యమం. తెలంగాణ ప్రజల్లో సామా�
– భారతదేశ చరిత్ర పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ -తమిళనాడులోని ఈరోడ్ సిటీలో 1879, సెప్టెంబర్ 17న పెరియార్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటప్ప నాయకర్, చిన్మతాయమ్మాళ్. -అణగారిన కులాల అభ్యుదయానికి నాయకత్వం వహ
-నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో ప్రజాచైతన్యం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశమంతటా జరుగుతున్న ప్రజా పోరాటంలో చైతన్యవంతమైన నిజాం రాజ్యంలోని విద్యావంతులు స�
-నాగరికత ఏర్పడినప్పటి నుంచి వివిధ దేశాలవారు భారత్పై దండెత్తినా భౌగోళికంగా దేశం ఇతర ప్రపంచం నుంచి (హిమాలయాలు, సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంవల్ల) సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండటంవల్ల ఇక్కడ సంప్రదాయాలు, ఆచారాలు,
ఆంధ్రజన కేంద్ర సంఘం -ఈ సంఘం మొదటి సమావేశం హనుమకొండలో 1924, ఏప్రిల్ 1న జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, హుజూరాబాద్ల నుంచి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రజనసంఘం ఆశయాలను కొంత విస్తరించ�
మొత్తం పొడవు: 1440 కి.మీ. -ప్రవహించే రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -పరివాహక రాష్ర్టాలు: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో కృష్ణానది మొత్తం పొడవు: 450 కి.మీ. -జన్మస్థలం: పశ
బ్రిటిష్ పాలనలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించిన నాటి మేధావులు ఎవరికివారు అనే రాజకీయ, ప్రజా సంస్థలను స్థాపించి పోరాటాలు సాగించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుతో మేధావుల్లో సంఘటిత భావన �
పదో తరగతి పూర్తయ్యింది.. ఇంటర్లో ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి.. తర్వాత ఎటువెళ్తే కెరీర్ బెస్ట్గా ఉంటుంది.. ఏ రంగంలో భవిష్యత్తు బాగుంటుంది.. ఈ అంశాలు ఎప్పుడు ప్రశ్నలుగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు సాధారణంగా �
తెలంగాణలో చైతన్య ఉద్యమాలు -భువనగిరిలో పదకొండో ఆంధ్రమహాసభ మే 27, 28 తేదీల్లో పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో జాతీయపక్షం తటస్థ విధానం అవలంబించి కమ్యూనిస్టుల గెలుపునకు కారణమైంది. -పన్�
జంతువుల్లాగే మొక్కల్లో కూడా కొన్ని మాంసాహారులు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువ పరిమాణంలో మాంసాన్ని తీసుకోవు. కీటకాలు, మిడతలు, చిన్నచిన్న కప్పలు, బల్లుల వంటి వాటిని రూపాంతరం చెందిన పత్రాల్లో బంధించి జీర్ణం చేస�